అమరావతి: యూపీఐ ఆధారిత సేవలు అయిన Phonepe,,Gpay,,భారత్పే లాంటి మొబైల్ యాప్స్ ద్వారా బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్ చేసే సౌకర్యం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.. శుక్రవారం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ద్వైమాస ద్రవ్యపరపతి సమీక్ష సమావేశం ముగిసింది..ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ బ్యాంకు శాఖలపై క్యాష్ హ్యాండ్లింగ్ లోడ్ తగ్గించడానికి,, ఖాతాదారుల సౌకర్యార్థం క్యాష్ డిపాజిట్ మెషిన్ల (CDM)ను బ్యాంకులు ఏర్పాటు చేస్తాయన్నారు.. ఇప్పటి వరకూ డెబిట్ కార్డుల వినియోగించి మాత్రమే మెషీన్ లో క్యాష్ డిపాజిట్ సౌకర్యం లభిస్తుంది..తాజాగా నిర్ణయంతో ATMల వద్ద ‘డెబిట్ కార్డు’ లేకుండా UPI ద్వారా నగదు విత్ డ్రాయల్ చేయొచ్చు..అలాగే యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదిస్తున్నమని,, త్వరలో ఈ సేవలు అమల్లోకి వస్తాయన్నారు.
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
This website uses cookies.