అమరావతి: వైసీపీ రెబల్ ఎం.పీ రాఘరామకృష్ణంరాజును తెలుగుదేశం పార్టీలో ఆహ్వనిస్తున్నట్లు టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడు ప్రకటించారు.శుక్రవారం పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో రాఘురామను కండువా కల్పి పార్టీలో చేర్చుకుంటున్నట్లు ప్రకటించారు..వైసీపీ ఎం.పీగా వున్న వ్యక్తిని,తన విధానలను విమర్శంచాడన్న కసితో సైకో జగన్ అడ్డుగొలు కేసులు పెట్టి హింసించాడని మండిపడ్డారు.రాఘురామ సేవలను పార్టీ అన్ని విధాల ఉపయోగించుకుంటనాని తలిపారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.