DISTRICTS

రేకుల ఇళ్లలో నివాసించే పేద వాళ్ల కష్టాలు నాకు తెలుసు-నారాయణ

నెల్లూరులో 43వేల ఇళ్లు నిర్మించా.. నెల్లూరు: రేకుల ఇళ్లలో నివాసించే పేద వాళ్ల కష్టాలు నాకు తెలుసు,ఎందుకంటే అలాంటి ఇంట్లోనే నేను పెరిగింది,చదువుకున్నది అని మాజీ మంత్రి…

4 weeks ago

ఎన్నికల ప్రక్రియలో సెక్టోరల్‌ ఆఫీసర్ల పాత్ర అత్యంత కీలకం- జిల్లా ఎన్నికల అధికారి

మే 8లోగా ఓటరు స్లిప్పుల పంపిణీ నెల్లూరు: ఎన్నికల ప్రక్రియలో సెక్టోరల్‌ ఆఫీసర్ల పాత్ర అత్యంత కీలకమని, పోలింగ్‌ ముగిసే వరకు బాధ్యతాయుతంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల…

4 weeks ago

నెల్లూరు సీటీని ఎవ‌రు అభివృద్ధి చేశారో ప్ర‌జ‌ల‌కి తెలుసు-నారాయణ

నెల్లూరు: న‌గ‌రాన్ని ఎవ‌రు అభివృద్ది చేశారో,,ఎవ‌రు చేయ‌లేదో ప్ర‌జ‌ల‌కి బాగా తెలుసున‌ని ఆ విష‌యాన్ని మే 13న ప్ర‌జ‌లే ఓట్ల రూపంలో తీర్పునిస్తారని టీడీపీ మాజీ మంత్రి,నెల్లూరు…

1 month ago

ఈనెల 14 వరకు ఓటు నమోదుకు అవకాశం- జిల్లా ఎన్నికల అధికారి హరి నారాయణన్

ప్రియదర్శిని కళాశాలలో కౌంటింగ్.. నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఈనెల 14వ తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని, అప్పటివరకు వచ్చిన…

1 month ago

ఆరాచక పాలనుకు ముగింపు పలికేందుకు కూటమిగా మీ ముందుకు వచ్చాం-చంద్రబాబు

అమరావతి: మరో 45 రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలకూడదని ఉద్దేశంతోనే పవన్ టీడీపీతో బీజేపీని కూడా కలిపి ఆరాచక పాలనుకు ముగింపు పలికేందుకు…

1 month ago

రాష్ట్రంలో పెరగనున్న ఎండ తీవ్రత-వడగాల్పులు ప్రభావం

అమరావతి: రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం 22 మండలాల్లో వడగాల్పులు, శుక్రవారం…

1 month ago

మొండి బకాయిలపై చట్టపరమైన చర్యలు తప్పనిసరి–కమిషనర్ వికాస్

సెలవు రోజుల్లో కేంద్రాలు ఓపెన్.. నెల్లూరు: నగర పాలక సంస్థకు చెల్లించాల్సిన మొండి బకాయీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ వికాస్…

1 month ago

అరాచ‌క పాల‌న‌ను త‌రిమికొట్టేందుకే కూటమి ఏర్పాటు-నారాయ‌ణ‌

2024లో అత్య‌ధిక మెజారిటీతో గెలుస్తాం నెల్లూరు: జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పుణ్య‌మా అని, పిల్లల భవిష్యత్ అంధకారంలో పోయిందని, రాష్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని టీడీపీ నెల్లూరుసిటీ అభ్యర్ది…

2 months ago

రత్నం విద్యాసంస్థల అధినేత కె వి రత్నం కన్నుమూత

నెల్లూరు: రత్నం విద్యా సంస్థల అధినేత కె వి రత్నం(80) బుధవారం మధ్యాహ్నం పరమదించారు..1984 సంవత్సరంలో రత్నం విద్యాసంస్థలను ప్రారంభించారు..కొద్ది కాలంలోనే విద్యాసంస్ధలను రాష్ట్ర వ్యాప్తంగా మంచి…

2 months ago

విధులనుంచి సచివాలయ వలంటీర్ తొలగింపు

నెల్లూరు: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వెంగళరావ్ నగర్ -2 వార్డు సచివాలయ పరిధి వలంటీర్ జె. శ్రీనివాసులును విధుల నుంచి తొలగిస్తూ రిటర్నింగ్ అధికారి/నగర పాలక…

2 months ago

This website uses cookies.