2024లో అత్యధిక మెజారిటీతో గెలుస్తాం
నెల్లూరు: జగన్మోహన్రెడ్డి పుణ్యమా అని, పిల్లల భవిష్యత్ అంధకారంలో పోయిందని, రాష్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని టీడీపీ నెల్లూరుసిటీ అభ్యర్ది నారాయణ అన్నారు..గురువారం అయన జనసేన నేతలతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,,బీద రవిచంద్రలు ఆత్మీయ భేటీ అయ్యారు..నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో మనుక్రాంత్రెడ్డి, సుజయ్ బాబులను వారు మర్యాద పూర్వకంగా కలిశారు..అనంరంత నారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఐదేళ్లుగా రాష్టంలో అరాచక పాలన సాగుతుందని,,ప్రజలకు సుపరిపాలన ఇవ్వాలన్న మంచి ఉద్దేశంతోనే అందరం కలిశామని చెప్పారు..త్వరలో జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.. ప్రభుత్వం వచ్చాక జనసైనికులకు ప్రతి ఒక్కరికి విలువలతోపాటు గౌరవం ఇస్తామని ఆ బాధ్యతను తీసుకుంటానని వారికి నారాయణ హామీ ఇచ్చారు..మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరంలో జరిగే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా నారాయణని భారీ మెజారిటీ గెలిపించుకునేందుకు ప్రతీ ఒక్కరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు.
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
This website uses cookies.