HEALTH

ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ సంపద మెరుగవుతుంది-డాక్టర్ పి.వి.రమేష్

నెల్లూరు: ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ సంపద మెరుగవుతుందని, అప్పుడే దేశం ముందడుగు వేస్తుందని ఆంధ్రప్రదేశ్ మాజీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.వి.రమేష్ అన్నారు..ఆదివారం…

11 months ago

దేశంలో 10 కోట్ల గీతను దాటిపోయిన మధుమేహం బాధితులు సంఖ్య

అమరావతి: దేశంలో మధుమేహం బాధితులు పెరిగిపోవడంపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ చేసిన అధ్యయనం యూకేకు చెందిన మెడికల్ జర్నల్ లాన్ సెట్ లో ప్రచురితమైంది..ఈ…

11 months ago

వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు చర్యలు తీసుకోండి-కలెక్టర్

నెల్లూరు: ప్రతి రోజు జిజిహెచ్ కు చికిత్స కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హరినారాయణన్,  వైద్యధికారులను ఆదేశించారు.బుధవారం నగరంలోని జిజిహెచ్…

11 months ago

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదు-సతీష్

నెల్లూరు: ప్రభుత్వం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 9 నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్టు ఉద్యోగుల జెఏసి ఛైర్మన్ సతీష్ చెప్పారు.సోమవారం…

1 year ago

హోటల్ మురళీకృష్ణ,మిగిలిపోయిన మాసంను ఫ్రీజర్ లో పెట్టి కస్టమర్స్ కు సప్లయ్ చేస్తున్నాడా?

నెల్లూరు: హోటల్ మురళీకృష్ణ,మిగిలిపోయిన మాసంను ఫ్రీజర్ లో పెట్టి కస్టమర్స్ కు సప్లయ్ చేస్తున్నాడా? అంటే అవును అనే సమాధానం వస్తొంది..నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ…

1 year ago

కరోనాపై ఆప్రమత్తమైన కేంద్రం-ఏప్రిల్ 10,11 తేదిల్లో మాక్ డ్రిల్స్

అమరావతి: దేశంలో మరోసారి కరోనా కేసుల పెరుగదల అలజడి సృష్టిస్తొంది..కేసుల పెరుగుదలపై వెంటనే ఆప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలకు సిద్దమౌవుతొంది..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో…

1 year ago

ఇన్ ఫ్లూయెంజా A ఉపరకం H3N2 వైరస్- అవనసర యాంటీ బయోటిక్స్ వాడొద్దు

అమరావతి: దేశంలో ఇన్ ఫ్లూయెంజా A ఉపరకం H3N2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది..వైరస్ బారిన పడితే అవనసర యాంటీ బయోటిక్స్…

1 year ago

జిల్లాకు చెందిన 5 మంది ఉత్తమ కుటుంబ డాక్టర్లు ఎంపిక-కలెక్టర్

నెల్లూరు: జిల్లాకు చెందిన 5 మంది డాక్టర్లు ఉత్తమ కుటుంబ డాక్టర్లుగా ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ…

1 year ago

రాబోయే 40 రోజులు కీలకం

అమరావతి: ప్రస్తుతం దేశంలో ఎక్కడా పెద్దగా కొవిడ్ కేసులు నమోదు కానప్పటికీ,,2023 జనవరి నెల మధ్య కాలం నాటికి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్నదని, బుధవారం…

1 year ago

మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ

అమరావతి: క‌రోనా-19 మందుస్తు హెచ్చరికల్లో బాగంగా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మాస్కుల‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.. థియేట‌ర్లు, విద్యా…

1 year ago

This website uses cookies.