TECHNOLOGY

NATIONALTECHNOLOGY

స్వదేశీ పరిజ్ఞానంతో ‘ప్రచండ్’ హెలీకాప్టర్-తిరుగులేని సమాధానం

 అమరావతి: దేశీయంగా రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లును (LCH) సోమవారం రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగిన వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, సీడీఎస్ జనరల్​ అనిల్ చౌహాన్,

Read More
NATIONALTECHNOLOGY

వచ్చే సంవత్సంర ఆగస్టు 15 నుంచి BSNL 5G సేవలను అందిస్తుంది-అశ్విని వైష్ణవ్

అమరావతి: దేశంలోకి 5G సేవలు కొన్ని నగరల్లో శుక్రవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత సంచార నిగమ్ లిమిడెట్ (BSNL) తమ

Read More
NATIONALTECHNOLOGY

ప్రతి ఇంటికీ సాంకేతిక పరిజ్ఞానం చేరగలదనే నమ్మకం నాకు వుంది-ప్రధాని మోదీ

5జీ సేవలు ప్రారంభం.. అమరావతి: గ్రామీణ ప్రాంతంలో సైతం ప్రతి ఇంటికీ సాంకేతిక పరిజ్ఞానం చేరగలదనే నమ్మకం తనకు గట్టిగా ఉందని అయితే స్వయం సమృద్ధ భారత

Read More
TECHNOLOGY

త్వరలోనే వాట్సాప్ ‘కాల్ లింక్స్’ అడ్వాన్స్ డ్ ఫీచర్ బీటా వెర్షన్

అమరావతి: వాట్సాప్ మరో అడ్వాన్స్ డ్ ఫీచర్ బీటా వెర్షన్ ను త్వరలోనే వాట్సాప్ ప్రారంభించనుంది.‘కాల్ లింక్స్’ పేరుతో ప్రవేశ పెట్టనున్నఈ లింక్ ను గరిష్ఠంగా 32

Read More
TECHNOLOGY

ఇక నుంచి భారత్‌లో ఐఫోన్ తయారీ-ఆపిల్ సంస్థ

అమరావతి: ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ 14 మోడళ్లను అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించిందని అమెరికన్ దిగ్గజం సంస్థ సోమవారం ప్రకటించింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అదే

Read More
TECHNOLOGY

దేశంలోనే తొలిసారిగా యాంటీ డ్రోన్‌ వాహనాన్ని ప్రారంభించిన సీ.ఎం పినరై విజయ్

అమరావతిం దేశంలోనే తొలిసారిగా కేరళ పోలీసులు యాంటీ డ్రోన్‌ వాహనాన్ని వినియోగంలోకి తీసుకుని వచ్చారు. ఈగల్‌ ఐ(Eagle Eye) గా పిలుస్తున్న ఈ వాహనాన్ని కేరళ డ్రోన్‌

Read More
DISTRICTSTECHNOLOGY

తిరుపతిలో తొలి లిథియం సెల్ తయారీ కేంద్రం-కేంద్ర మంత్రి

తిరుపతి: భారతదేశం 2025-26 నాటికి 300 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీ ఎగుమతుల లక్ష్యాన్ని సాధించగలదని ఉద్ఘాటిస్తూ, కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి

Read More
NATIONALTECHNOLOGY

భారత సైబర్‌ వ్యవస్థలో కొత్త మొబైల్‌ బ్యాంకింగ్‌ ట్రోజన్‌ వైరస్‌ సోవా వేగంగా విస్తరిస్తోంది-CERT

అమరావతి: కొత్త మొబైల్ బ్యాంకింగ్ ‘ట్రోజన్’ వైరస్-సోవా,,ఆండ్రాయిడ్ ఫోన్‌ను రహస్యంగా ఎన్‌క్రిప్ట్ చేస్తుంది..ఒక సారి ఇది install అయితే uninstall చేయడం కష్టం..ఈ వైరస్ భారతీయ కస్టమర్లను

Read More
NATIONALTECHNOLOGY

అక్టోబర్ 12 నుంచి దేశంలో 5G సేవలు-కేంద్ర టెలికాంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్

అమరావతి: 5G సేవలు దేశంలో అక్టోబర్ 12 నుంచి అందుబాటులోకి రానున్నాయని సెంట్రల్ ఇన్పర్ మేషన్,,టెక్నాలజీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తెలిపారు..గురువారం అయన మీడియాతో మాట్లుడుతూ 5G

Read More
NATIONALTECHNOLOGY

డీఆర్​డీఓ కొత్త ఛైర్మన్​గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్

రక్షణశాఖ మంత్రికి..  అమరావతి: రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ(DRDO) కొత్త ఛైర్మన్​గా ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం..కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ పరిశోధన,,అభివృద్ధి శాఖ

Read More