NATIONAL

రాజ్ పథ్ పేరును ‘కర్తవ్య పథ్’ గా మార్చేందుకు కేంద్రం అడుగులు

బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలం..

అమరావతి: బ్రిటీష్ సామ్రాజ్యవాద భావజాలాన్ని అద్దంపట్టే ప్రతీ చిహ్నాన్ని కనిపించకుండా చేయడమే తమ లక్ష్యమని ఇటీవల ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోడీ స్పష్టం చేశారు..ఈ నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్,,సెంట్రల్ విస్టా లాన్ ల పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం..వీటి పేర్లను మార్చి ‘కర్తవ్య పథ్’ గా నామకరణం చేయాలని భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఉన్న మొత్తం మార్గానికి ‘కర్తవ్య పథ్’గా పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది..దీనిపై చర్చించేందుకు సెప్టెంబరు 7వ తేదిన న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు సమాచారం..ఇప్పటికి దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు పరిధిలో చాలా రోడ్లకు బ్రిటీషర్ల కాలం నాటి పేర్లే ఉన్నాయి..అలాంటి వాటిని మార్చాలనే ధృఢసంకల్పంతో మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది..ఈక్రమంలోనే ప్రధానమంత్రి నివాసం ఉండే రేస్ కోర్స్ రోడ్డు పేరును “లోక్ కల్యాణ్ మార్గ్” గా మార్చారు. 

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

3 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

23 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

23 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.