అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రాంతం ప్రస్తుతం ఈశాన్య శ్రీలంక వద్ద ఉన్నతమిళనాడు తీరం మీద అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్నదని అమరావతి వాతావరణశాఖాధికారులు తెలిపారు.ఇది నవంబర్ 12 ఉదయం నాటికి వాయువ్య దిశగా తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు వెళ్లే అవకాశం ఉన్నదన్నారు.12,,13,తేదీల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తమిళనాడు-పుదుచ్చేరి,కేరళ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని వెల్లడించారు.
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-గురు,శుక్రవారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.శనివారం వాతావరణం పొడిగా ఉండే అవకాశం.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :-గురు,శుక్రవారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల కురిసే అవకాశం. శనివారం-తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.
రాయలసీమ:-గురు- తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు…శుక్ర,,శనివారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.