అమరావతి: హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలైన ఉత్తరాఖండ్లోని గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ లను జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని కోరుకుంటారు..నాలుగు పుణ్యక్షేత్రల పిలుస్తారు.. చార్ధామ్ యాత్రకు భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ఆసక్తి చూపుతారు..యాత్ర చేయాలంటే సాహసంతో పాటు ఆత్మీత్మికత చింతన వుండాలి..అరుదైన అద్భుతమైన యాత్ర చార్ ధామ్ యాత్ర,,అక్షయ తృతీయ రోజున హరిద్వార్ ఆలయం దర్శనంతో ప్రారంభం అవుతుంది.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం శనివారం(ఏప్రిల్ 22వ తేదిన) చార్ధామ్ క్షేత్రాల్లో మొదటిదైన యమునోత్రి ఆలయాన్ని తెరవాలని నిర్ణయించింది..దాదాపు 12,000 అడుగుల ఎత్తున పర్వతాల వెంట సాగే ఈ సాహస తీర్దయాత్ర కఠినమైనది..వెనువెంటే మిగిలి క్షేత్రాల సందర్శన ప్రారంభంమౌతుంది.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.