అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంకి ఆర్బీఐ చల్లటీ కబురు చెప్పింది..తిరుమల శ్రీవారికి విదేశీ భక్తులు సమర్పించే కరెన్సీని బ్యాంక్ ల్లో డిపాజిట్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది..ఫారెన్ కరెన్సి సమర్పించిన దాతలు వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీకి మినహయింపునిచ్చింది..భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కొనాలని,,సెక్షన్ 50 ప్రకారం టీటీడీకి మాత్రమే ఈ అనుమతిస్తున్నట్లు టీటీడీ ఈవోకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి ముత్తుకుమార్ సమాచారం ఇచ్చారు.. ఆర్బీఐ, గతంలో విదేశీ కరెన్సీ డిపాజిట్లు వ్యవహరంలో టీటీడీకి 3 కోట్ల జరిమాన విధించింది..భక్తులు హుండీలో వేసిన విదేశీ కరెన్సీ విషయంలో ది ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్( FCRA) నిబంధనలు ఉల్లింఘించినందుకు ఫైన్ విధించింది.. టీటీడీ జరిమాన చెల్లించిన అనంతరం విదేశీ కరెన్సీ డిపాజిట్లు చేసుకునేందుకు లైసెన్స్ రెన్యూవల్ చేసింది ఆర్బీఐ.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.