అమరావతి: తైవాన్ ను అష్టదిగ్బంధం చేస్తూ భారీ ఎత్తున సైనిక విన్యాసాలను చైనా ప్రారంభించింది.. వైమానిక దళం, నౌకాదళంతో సైనిక విన్యాసాలను తైవాన్ ప్రాదేశిక జలాల్లో కొనసాగుతున్నాయి..టార్గెట్ చేసి లక్ష్యాలను దిగ్బంధించడం, భూతలంతో పాటు సముద్రంలోని లక్ష్యాలను ఛేదించడం, గగనతలాన్ని నియంత్రించడం ఈ విన్యాసాల లక్ష్యమని చైనా అధికారులు ప్రకటించారు..ఆదివారం వరకు విన్యాసాలు కొనసాగుతాయని చైనా ప్రకటించింది..చైనా కవ్వింపు చర్యలతో ఆప్రమత్తమై తైవాన్ తమ దేశ సైన్యాన్ని సిద్దం చేస్తుంది..అలాగే ఒక వేళ దాడులు జరిగితే,,ప్రజలు ఏవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ ను చేపడుతోంది..అమెరికా నావికాదళం తైవాన్ కు సమీపంలో పలు భారీ యుద్ద నౌకలను మోహరించింది..తైవాన్ కు అండగా నిలుస్తామని అమెరికా ప్రకటించింది..యూఎస్ స్పీకర్ పెలోసీ పర్యటన తరువాత చైనా చర్యలు మరింత ముమ్మరం చేసింది..ఇదే సమయంలో వివిధ కారణాలతో తైవాన్ నుంచి పలు దిగుమతులపై నిషేధం విధించింది..
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.