అమరావతి: చైనాలో ఆర్మీ తిరుగుబాటు చేసి ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ను గృహ నిర్భంధం చేశారంటూ ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి..ఇలాంటి వార్తలకు ముగింపు పలుకుతూ మంగళవారం జిన్పింగ్ దేశ రాజధాని బీజింగ్ లో ప్రజల ముందు ప్రత్యక్షమయ్యారు ? చైనా ప్రభుత్వ అధికారిక మీడియా సీసీటీవీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది ? 10 రోజుల క్రితం షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశం అనంతరం నాటి నుంచి పబ్లిక్గా జిన్పింగ్ కనిపించడం ఇదే మొదటిసారి ? ఈ నెల 16న సమర్ ఖండ్ సమావేశం అనంతరం నాటి నుంచి జిన్పింగ్ బయట ఎక్కడా కనిపించలేదు. ప్రపంచ మీడియాపై ఆయనపై అనేక రుమార్లు, కథనాలు ప్రచారం చేస్తున్నప్పటికీ చైనా అధికార పార్టీ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో జిన్పింగ్ను నిర్భంధించారనే రూమర్లకు మరింత బలం చేకూరింది.కొసమెరుపు చైనా అధికారిక వార్త సంస్థ విడుదల చేసిన వీడియోపై ఇప్పటికి అనేక ఏజెన్సీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.విడుదల అయిన వీడియో ఈ రోజుదేనా ?
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
This website uses cookies.