హైదరాబాద్: స్టాలిన్ సినిమాతో మెగా హిట్ అందుకుని చిరంజీవి,, త్రిష కాంబినేషన్ దాదాపు 18 సంవత్సరాల తరువాత మళ్లీ విశ్వంభర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నది.. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు..
అదివారం హైదరాబాద్లో జరుగుతున్న విశ్వంభర షూటింగ్లో త్రిష జాయిన్ అయింది..ఈ గ్యాప్ లో చిరు, త్రిష కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ ని పంపించారు.. తన సంతోషాన్ని త్రిష తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.. ఈ విషయాన్ని తెలియజేస్తూ తన సంతోషాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అందరితో షేర్ చేసుకుంది..ఉష్టోగ్రతను నియంత్రించే ఖరీదైన స్మార్ట్ మగ్ను చిరు, త్రిషకు బహుమానంగా పంపించారు..ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసే నా స్మార్ట్ మగ్…చిరు సార్.. ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ పెట్టింది..ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది..
ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ విక్రమ్ నిర్మాణం వహిస్తున్నారు.. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ పనిచేస్తున్నారు..ఈ చిత్రాన్ని 2025 జనవరి 10న గ్రాండ్గా విడుదల చేయనున్నారు..ఇతిహసల్లో కొన్ని అధ్బుతమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పడు జరిగే పరిణామాలు,,అనంతరం జరగబోయే సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకేక్కనున్నది..
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.