నెల్లూరు: జగనన్న శాశ్వత భూహక్కు పధకంలో భాగంగా నిర్వహించనున్న రీ సర్వేపై సచివాలయం వార్డు ప్లానింగ్ కార్యదర్శులకు శిక్షణా తరగతులను సోమవారం నుంచి ప్రారంభించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈనెల 24వ తేదీ వరకు జరిగే శిక్షణను నగర పాలక సంస్థ కమిషనర్ సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లానింగ్ కార్యదర్శులు శిక్షణా సమయంలో సబ్జెక్ట్ నేర్చుకోవాలని సూచించారు. అత్యాధునిక రీతిలో డ్రోన్ల సహకారంతో జరిగే రీ సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. సమగ్ర రీ సర్వే ద్వారా నగరంలోని స్థలాలకు శాశ్వత ఆస్థి హక్కు కల్పించేందుకు వీలవుతుందని తెలిపారు. ఈ శిక్షణా తరగతుల్లో నగర తహశీల్దార్, సర్వేయర్లు, నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.