హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో వున్న రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కేసులో పలువరు ప్రముఖల పేర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో….తెలుగు సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు బయటపడింది..ఈ కేసుకు సంబంధించిన FIRలో గచ్చిబౌలి పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు.. టాస్క్ ఫోర్స్ పోలీలు మూడు రోజుల క్రిందట విశ్వనీయమైన సమాచారంతో రాడిసన్ హోటల్ లో సోదాలు నిర్వహించారు..ఈ దాడుల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ (హోటల్ యాజమాని కుమారుడు) వివేకనందపై కేసు నమోదు అయింది..అయితే దాడుల సమయంలో అక్కడి నుంచి దాదాపు 9 మంది తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు?. ఎస్.ఓ.టీ నిర్వహించిన దాడుల్లో వివేకనందతో పాటు కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీపై పోలీసులు కేసు నమోదు చేశారు..వివేకనంద నిర్వహించిన పార్టీలో క్రిష్,,కేదార్,,నిర్భయ్,,నీల్,,లిపి,,శ్వేత,,సందీప్,,రఘచరణ్ లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు..వీరిలో వివేకానంద్,,కేదార్,,నిర్భయ్ల ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేయగా,,మిగిలిన నిందితులు పరారీలో వున్నట్లు ప్రకటించారు..కొకైన్ సప్లయ్ చేసిన అబ్బాస్ అలీ,పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో క్రిష్ పేరు కూడా వుంది..వివేకానంద మేనేజ్ చేసే పార్టీలకు క్రిష్ తరుచుగా వస్తున్నట్లు తెలియ వచ్చింది..అయితే ఇంత వరకు క్రిష్ పోలీసులకు సరెండ్ కావడం కాని అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు.??ఎంత అయిన సినిమా ఇండ్రీస్టీ కదా?? ఉన్నతస్థాయిలో లాబీలు చేస్తున్నారా ?.
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
This website uses cookies.