AMARAVATHICRIMEMOVIE

రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి

హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో వున్న రాడిసన్ హోటల్ లో డ్రగ్స్ కేసులో పలువరు ప్రముఖల పేర్లు తెరపైకి వస్తున్న నేపథ్యంలో….తెలుగు సినీ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు బయటపడింది..ఈ కేసుకు సంబంధించిన FIRలో గచ్చిబౌలి పోలీసులు డైరెక్టర్ క్రిష్ పేరును చేర్చారు.. టాస్క్ ఫోర్స్ పోలీలు మూడు రోజుల క్రిందట విశ్వనీయమైన సమాచారంతో రాడిసన్ హోటల్ లో సోదాలు నిర్వహించారు..ఈ దాడుల్లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ (హోటల్ యాజమాని కుమారుడు) వివేకనందపై కేసు నమోదు అయింది..అయితే దాడుల సమయంలో అక్కడి నుంచి దాదాపు 9 మంది తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు?. ఎస్.ఓ.టీ నిర్వహించిన దాడుల్లో వివేకనందతో పాటు కొకైన్ విక్రయించిన అబ్బాస్ అలీపై పోలీసులు కేసు నమోదు చేశారు..వివేకనంద నిర్వహించిన పార్టీలో క్రిష్,,కేదార్,,నిర్భయ్,,నీల్,,లిపి,,శ్వేత,,సందీప్,,రఘచరణ్ లు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు..వీరిలో వివేకానంద్,,కేదార్,,నిర్భయ్ల ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేయగా,,మిగిలిన నిందితులు పరారీలో వున్నట్లు ప్రకటించారు..కొకైన్ సప్లయ్ చేసిన అబ్బాస్ అలీ,పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో క్రిష్ పేరు కూడా వుంది..వివేకానంద మేనేజ్ చేసే పార్టీలకు క్రిష్ తరుచుగా వస్తున్నట్లు తెలియ వచ్చింది..అయితే ఇంత వరకు క్రిష్ పోలీసులకు సరెండ్ కావడం కాని అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు.??ఎంత అయిన సినిమా ఇండ్రీస్టీ కదా?? ఉన్నతస్థాయిలో లాబీలు చేస్తున్నారా ?.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *