అమరావతి: విశ్వవిద్యాలయాలు విద్యార్దులను సామాజిక,రాజకీయ,ప్రాపంచీక విషయాలపై చైతన్యవంతులను చేయాలని జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి,అధికార పార్టీ కార్యకర్తలను తయారుచేసే పనిలో వున్నయనే సందేహం కలుగుతోందన్నారు. విశ్వవిద్యాలయాలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చి వేసి,ఆ పార్టీ ముఖ్యమంత్రి ప్లెక్సీలతో ప్రాంగణాలు నింపివేసని తీరు విద్యార్ది లోకానికి,సమాజానికి ఏం సూచిస్తొందని ప్రశ్నించారు.తొమ్మిది దశాబ్దాలపైబడిన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏ మేరకు అమోదయోగ్యమైనవి అన్నారు.ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ ఇదే పోకడ కనిపిస్తొందన్నారు. విశ్వవిద్యాలయాల ఉప కులపతులకు ఆ పార్టీ పట్ల ప్రత్యేక ప్రేమ,ముఖ్యమంత్రిపై అనురాగం ఉంటే వాటిని ఇంటికి పరిమితం చేసుకుని,బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు.విద్యార్దల సర్వతోముఖాభివృద్దికి కృషి చేయాలి.విశ్వవిద్యాలయాల ఖాతాల్లోని నిధులను ప్రభుత్వం మళ్లించుకోవడాన్ని నిలువరించి, విశ్వవిద్యాలయ అభివృద్దికి వైస్ చాన్సలర్స్ బాధ్యతగా పనిచేయాలని కోరారు.
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
This website uses cookies.