హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ అధికారులు హైదరాబాద్లోని ఆంధ్రప్రభ దినపత్రిక కార్యాలయంలో,కంపెనీ ఎం.డీ ముత్తా గోపాలకృష్ణ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్లోని కార్యాలయంతో పాటు గచ్చిబౌలిలో ఉన్న ఇంట్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.మద్యం కుంభకోణంలో పంజాబ్లోని AAP ప్రభుత్వం ఈ మీడియా హౌస్కి ₹ 20 కోట్లు బదిలీ చేసింది. లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అభిషేక్ రెడ్డి, ఆంధ్రప్రభలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించారు. ఆ ఛానల్ ముత్తా గోపాలకృష్ణకు చెందిన గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు గుర్తించారు.అభిషేక్ రెడ్డి,,సీఎం కేసీఆర్ కుమార్తెకు అత్యంత సన్నిహితుడని సమాచారం ?
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.