అమరావతి: మూడవసారి పాలన సాగించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని,,త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలు కేవలం ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్నవి కాదని,, ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎన్నికలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు..ఆదివారంనాడు ఉత్తరప్రదేశ్లోని మీరట్ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టిన సందర్బంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ అవినీతిపై తమ ప్రభుత్వం కొరడా ఝలిపించడంతో కొంత మంది వ్యక్తులు కుతకుతలాడుతున్నారంటూ విపక్షాలు, అవినీతి నేతల అరెస్టులపై ప్రధాని విమర్శలు సంధించారు..గత 10 సంవత్సరాలుగా అవినీతిపై బీజెపీ పోరాటం సాగిస్తున్న విషయం దేశం యావత్తూ తెలుసునని,, పేద ప్రజల సొమ్మును దళారులు దోచుకోకుండా నిలవరించామన్నారు.. అవినీతిపై తాను సాగిస్తున్న పోరాటం కొందరికి ఇబ్బందిగా మారిందని కాంగ్రెస్ పార్టీ గురించి పరోక్షంగా వ్యాఖ్యనించారు..”భ్రష్టాచార్ హఠావో” అనేది మోదీ మంత్రమని, “భ్రష్టాచార్ బచావో” అనేది విపక్షాల నినాదమని విమర్శించారు. అవినీతిపై పోరాడుతున్న NDAకు, అవినీతికి కొమ్ముకాసే వర్గానికి మధ్య జరుగుతున్న పోరాటమే అన్నారు.. ఈ ఎన్నికలు లక్ష్యం భారతదేశం 3వ ఆర్దిక శక్తిగా ఎదిగేందుకు ముందు అడుగన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.