AMARAVATHI

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయంలో మాజీమంత్రి నారాయణకు సుప్రీమ్ కోర్డులో ఉరట

అమరావతి: టీడీపీ మాజీ మంత్రి,నారాయణ విద్యాసంస్ధల అధిపతి పొంగూరు.నారాయణకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన కేసులో సుప్రీమ్ కోర్టులో ఉరట సోమవారం లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి పలు అవకతవకలకు పాల్పపడ్డారంటూ,రాష్ట్ర ప్రభుత్వం నారాయణపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.దింతో నారాయణ హైకోర్టులో ముందస్తూ ధరఖాస్తు చేసుకోవడంతో బెయిల్ లభించింది.హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్రప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.సుప్రీమ్ కోర్టులో సోమవారం జరిగిన వాదనల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది రింగ్ రోడ్,అలైన్ మెంట్,భూసేకరణలో చట్ట విరుద్దంగా పలుసార్లు మార్పులు చేశారని సుప్రీమ్ దృష్టికి తీసుకుని వచ్చారు.విచారణ సంస్థలకు మాజీ మంత్రి సహాకరించడంలేదని,ఈ విషయం హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లిన విన్పించుకోకుండా,ముందస్తూ స్టే ఇచ్చిందన్నారు. దర్యాప్తుకు సహకరించకపోతే, సంబంధిత హైకోర్టుకు వెళ్ళవచ్చుకదా అంటూ జస్టిస్.గవాయ్,జస్టిస్ నాగత్నం కూడిన ధర్మాసనం వ్యాఖ్యనించింది. ప్రతీకార రాజకీయల విషయాల్లోకి కోర్టులను లాగవద్దని హెచ్చరించింది.రాష్ట్రప్రభుత్వం వేసిన పిటీషన్ ను తొసిపుచ్చింది.

హైదరాబాద్: తెలంగాణలో MLAల కొనుగొలు వ్యవహరంలో ఆక్రమంగా కేసులు బనాయించారని, MLAల కొనుగొలు చేశారంటూ పోలీసులు,రాష్ట్ర ప్రభుత్వం కలసి,తమ నాయకులపై ఆక్రమ కేసులు పెట్టారంటూ,సుప్రీమ్ కోర్టుకు చేరుకుని వ్యవహారంలో,ఇరుపక్షలను ఉద్దేశించి,సుప్రీమ్ ధర్మాసనం,ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.రాజకీయ కారణలతో,కోర్టులను ఇలాంటి వ్యవహారాల్లో లాగవద్దంటూ హెచ్చరించింది.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

18 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

19 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

21 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

21 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

22 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

2 days ago

This website uses cookies.