అమరావతి: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు అయన ప్రయాణిస్తున్న కంటైనర్ పై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కుడి కాలికి బుల్లెట్ గాయాలు అయినట్లు జియోటీవీ పేర్కొంది. ఇమ్రాన్ తో పాటు మరో నలుగురికి గాయాలు అయినట్లు వెల్లడించింది. దీంతో వెంటనే ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్,వాజిరాబాద్ నగరంలోని అల్లావాలా చౌక్ వద్ద, ఇమ్రాన్ ఖాన్ ప్రయాణిస్తున్నకంటైనర్-మౌంటెడ్-ట్రక్కుపై కాల్పులు జరిగాయి.దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తూ ఇస్లామాబాద్ కు నిరసన ప్రదర్శనగా వెళ్తున్నారు.ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగా వున్నట్లు సమాచారం.
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
This website uses cookies.