అమరావతి: విశాఖలో నేరాలను వ్యవస్థీకృతం చేసి క్రూరంగా విభజించి వైసీపీ పాలిస్తొందని,,వైసీపీ పెద్దలు వేల కోట్లు,,కింది స్థాయి నాయకులు కోట్ల మేర అవినీతి పాల్పపడుతున్నరని జనసేన పార్టీ అధ్యక్షులు వపన్ కళ్యాన్ అరోపించారు.శుక్రవారం విశాఖలో వారాహి యాత్ర ముగిసిన సందర్భంగా జనసేనాని మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరిగే తప్పులకు అధికారులు రాబోయే రోజుల్లో బాధ్యత వహించాల్సిందే అని స్పష్టం చేశారు..బిహార్ కంటే ఆంధ్రలో నేరాల సంఖ్య పెరిగిందని,,ఉత్తరాంధ్రలో సహజ వనరుల దోపిడి యధేచ్చగా జరుగుతోందని ఆరోపించారు.. అదే క్రమంలో భవిష్యత్ లో ఏర్పడే ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేస్తూ,,సీఎం పదవి చేపట్టేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని,,అయితే తాను ఒక్కడికే అనుకుంటే సరిపోదని ప్రజల్లో నమ్మకం రావాలని పవన్ కల్యాణ్ అన్నారు..అది ఎన్నికల తరువాత పరిస్థితులపై ఆధారపడి నిర్ణయం వుంటుందన్నారు.. భవిష్యత్ లో ఎన్డీఏ పక్షంలోకి ఏ పార్టీలు కలిసి వస్తాయి అనేది కాలం నిర్ణయిస్తుందని అని అన్నారు..
సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…
అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…
డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…
అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్పై…
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
This website uses cookies.