AMARAVATHIPOLITICS

ఉత్తరాంధ్రలో సహజ వనరుల దోపిడి యధేచ్చగా జరుగుతోంది-పవన్ కళ్యాణ్

అమరావతి: విశాఖలో నేరాలను వ్యవస్థీకృతం చేసి క్రూరంగా విభజించి వైసీపీ పాలిస్తొందని,,వైసీపీ పెద్దలు వేల కోట్లు,,కింది స్థాయి నాయకులు కోట్ల మేర అవినీతి పాల్పపడుతున్నరని జనసేన పార్టీ అధ్యక్షులు వపన్ కళ్యాన్ అరోపించారు.శుక్రవారం విశాఖలో వారాహి యాత్ర ముగిసిన సందర్భంగా జనసేనాని మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం జరిగే తప్పులకు అధికారులు రాబోయే రోజుల్లో బాధ్యత వహించాల్సిందే అని స్పష్టం చేశారు..బిహార్ కంటే ఆంధ్రలో నేరాల సంఖ్య పెరిగిందని,,ఉత్తరాంధ్రలో సహజ వనరుల దోపిడి యధేచ్చగా జరుగుతోందని ఆరోపించారు.. అదే క్రమంలో భవిష్యత్ లో ఏర్పడే ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేస్తూ,,సీఎం పదవి చేపట్టేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని,,అయితే తాను ఒక్కడికే అనుకుంటే సరిపోదని ప్రజల్లో నమ్మకం రావాలని పవన్ కల్యాణ్ అన్నారు..అది ఎన్నికల తరువాత పరిస్థితులపై ఆధారపడి నిర్ణయం వుంటుందన్నారు.. భవిష్యత్ లో ఎన్డీఏ పక్షంలోకి ఏ పార్టీలు కలిసి వస్తాయి అనేది కాలం నిర్ణయిస్తుందని అని అన్నారు..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *