అమరావతి: మధ్యప్రదేశ్ లో మంగళవారం ఉధయం 8.40 గంట సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు..శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న బస్సులో దాదాపు 59 మంది ప్రయాణికులు వున్నారని రాష్ట్ర హోంశాఖ మంత్రి నర్రోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు..బస్సు ఖార్గోన్ జిల్లాలో బ్రిడ్జీ వద్దకు రాగానే అదుపు తప్పి బ్రిడ్జి రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఢీ కొట్టి నదిలో పడిపోయింది..దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి..క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానికులు ఘటనాస్థలంలో వద్దసహాయక చర్యలు చేపట్టారు..ప్రమాదంలో మరణించిన వారికి రూ.4 లక్షలు,,త్రీవంగా గాయపడిన వారికి రూ.50 వేలు,,స్వల్ప గాయాలు అయిన వారికి రూ.25 వేలు సహాయం అందచేస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.