ఇంత ఆలస్యంగా వెలుగులోకి ఎందుకు వచ్చిందబ్బా??
నెల్లూరు: కరోనా వైరస్ పేరుతో లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు స్వాహ చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి? వచ్చింది.. నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలంలో 2020-21 సంవత్సంరలో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రక్షణకవచ్ అనే పథకంలో ఈ స్కామ్ చోటు చేసుకుంది..సోమవారం వైసీపీ నాయకుడు సురేష్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా వున్నాయి..ఈ స్కామ్ లో పాత్రధారులు ఇందుకూరుపేట బిట్-1 సచివాలయం మహిళ పోలీసు విజయలక్ష్మి,, SK.జాలీల్ హోంగార్డుగా పనిచేస్తున్నారు..వీరిద్దరు కలసి,,వారికి పరిచయం వున్న వారి వివరాలను,సేకరించి వారికి కరోనా వైరస్ రాకపోయిన,, వారికి వచ్చినట్లు చూపి,,దాదాపు 15 మందికి సంబంధించి రూ.2 నుంచి 2,50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి స్వాహ చేశారు.గత సంవత్సరం జరిగిన ఈ సంఘటన ఇంత ఆలస్యంగా ఎందుకు బయటలకు వచ్చిందొ దేవుడికే తెలియాలి..? ఈ సంఘటనపై వైసీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…
అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
This website uses cookies.