నెల్లూరు: అహ్మదాబాద్ నుంచి చెన్నై వైపు వస్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ లో శుక్రవారం వేకువజామున 2.45 గంటలకు మంటలు చెలరేగాయి.ఈ సమయానికి ట్రైయిన్ గూడూరు జంక్షన్ వద్దకు చేరుకుంది. గూడూరు జంక్షన్ దగ్గరకు రాగానే ట్రైయిన్ లోని ప్యాం ట్రీకార్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ అధికార ప్రతినిధి నుస్రత్ ఎం మంద్రుప్కర్ తెలిపారు.రైలు గూడూరు వద్దకు చేరుకోగానే మంటలు చెలరేగడంతో కిటికీల ద్వారా పొగ బయటికి వచ్చే సమయంలో ఆటోమేటిక్ ఫైర్ సప్రెషన్ సిస్టమ్ యాక్టివేట్ అయిందని, ఆ తర్నాత సప్లై ఆపేసి మంటలను అదుపులోకి తెచ్చామని,వెంటనే స్టేషన్ సిబ్బంది ఆప్రమత్తంగా వ్యవహరించి మంటలను అదుపులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు.ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.రైలు చెన్నైకు వెళ్లిందన్నారు.అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుంది అనే విషయమై దర్యాప్తు చేస్తుమన్నారు.
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
This website uses cookies.