అమరావతి: మధురై రైల్వే స్టేషన్ యార్డ్ లో అగివున్న రైలు బోగీల్లో శనివారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది..మదురై రైల్వే స్టేషన్ కు సమీపంలో ఆధ్యాత్మిక పర్యాటక రైలు బోగీల్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 6 మంది మరణించారని ప్రథమిక సమాచారం..రైలు బోగీల్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలినట్లు తెలుస్తొంది.. లక్నో నుంచి రామేశ్వరంకు 15 రోజుల పర్యటన కోసం లక్నో నుంచి బయలుదేరిన రైలు మధురై రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది..రైలులో మంటలు చెలరేగి కాలిపోవడంతో 20 మందికి పైగా కాలిన గాయాలైనట్లు రైల్వే అధికారులు తెలిపారు..మృతులంతా ఉత్తరప్రదేశ్ వాసులుగా గుర్తించడం జరిగింది..ఉత్తరప్రదేశ్ కు చెందిన సప్తమన్ సింగ్ (64), మిథిలేశ్వరి (65) సహా ఆరుగురు వ్యక్తులు మరణించారని,,మిగిలిన వారి వివరాల కోసం దర్యప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు..గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిచేస్తున్నారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.