అమరావతి: ప్రపంచ దేశాలు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వారి దేశాల్లో అందచేసే అత్యున్నత గౌరవ పురస్కలతో సత్కరిస్తున్న నేపధ్యంలో, గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి, గ్రీస్ దేశం అత్యున్నత పురస్కారం అందజేసింది..ఏథెన్స్ లో నగరంలో “గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్”ను ప్రధాని మోదీకి,గ్రీస్ దేశ అధ్యక్షురాలు సకెల్లారోపౌలౌ ప్రదానం చేశారు..అనంతరం అధ్యక్షురాలుతో సమావేశమైన ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయంపై మాట్లాడుతూ, ఇది కేవలం భారత్ విజయం కాదని,,యావత్తు మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు..చంద్రయాన్-3 సేకరించిన డేటా,, యావత్ మానవాళితో పాటు శాస్త్ర, సాంకేతిక రంగానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు..అలాగే గ్రీస్ ప్రధానమంత్రి కియాకోస్ మిత్సోకిస్ తో ఇరు దేశాలకు సంబంధించిన పలు రంగాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.