నెల్లూరు: ముఖ్యమంత్రి జగన్ అదేశాలను అనుసరించి,జనవరి 26 నుంచి నగరంలో ఫ్లెక్సీలు బ్యాన్ చేయడం జరుగుతుందని,,ఒక వేళ ఫ్లెక్సీలు కడితే కఠిన చర్యలు తప్పవని వైసీపీ నగర ఎమ్మేల్యే అనిల్ కుమార్ అన్నారు.శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 9వ డివిజన్ నిర్వహించారు..ఈ కార్యక్రమంలో వై.సి.పి.నగర నియోజకవర్గం సమన్వయకర్త ఎల్లసిరి.గోపాల్ రెడ్డి,కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.