నెల్లూరు: నెల్లూరు జిల్లాకోర్డు అవరణంలోని కాకాణి.గోవర్దన్ రెడ్డికి సంబందించిన కేసు ఫైల్ ను గత సంవత్సరం దొంగలు ఎత్తుకెళ్లడంపై హైకోర్టు అదేశాల మేరకు CBI అధికారులు శుక్రవారం నెల్లూరులో ఎంక్వైయిరీ మొదలు పెట్టారు..ఈ కేసుకు సబంధించిన మాజీ మంత్రి సొమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డిని పిలిపించి విచారించారు..అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా కోర్టు అవరణంలో దాదాపు 15,16 కోర్టులు వుంటాయన్నారు..అన్ని కోర్టు కేసులకు సంబంధించి భద్రపర్చే,రికార్డు రూమ్ లో కాకాణి.గోవర్దన్ రెడ్డికి సంబంధించిన ఒక్క ఫైలు మాత్రమే దొంగలు ఎత్తుకెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు.. CBI విచారణ మొదలైంది కాబట్టి,ఈ కేసుకు సంబంధించిన వారు ఎట్టి పరిస్థితిలోను తప్పించుకోలేరన్నారు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.