అమరావతి: ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో ఎస్పీ,ఎస్టీలో విచారణకు గ్యాంగ్ స్టర్ సంజీవ్ మహేశ్వరీ జీవా హాజరు కాగా కోర్టు వెలుపల జీవాపై అతి దగ్గర నుంచి దుండగులు కాల్పులు జరగడంతో,,సంఘటన స్థలంలోనే అతను మరణించాడు..సంజీవ్ పై కాల్పులు జరిపిన దుండగుడు లాయర్ వేషంలో ఉన్నట్టు సమాచారం..( సంజీవ్ మహేశ్వరీ జీవా ఓ ఆసుపత్రిలో కాంపౌండర్ గా జీవితం ఆరంభించాడు..మాఫీయా నాయకులతో ఏర్పాడిన పరిచయాలతో అండర్ వరల్డ్ లో సభ్యుడిగా మారాడు..బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్యలో ముఖ్తార్ అన్సారీతో పాటు సంజీవ్ జీవా కూడా నిందితుడిగా ఉన్నారు..బీజేపీ నేత బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో నిందింతుడిగా ఉన్న జివాను విచారణ నిమిత్తం పోలీసులు బుధశారం లక్నో కోర్టుకు తీసుకువచ్చారు..ఈ సమయంలోనే ఈ కాల్పుల సంఘటన చోటుచేసుకుంది..కాల్పుల్లో ఓ యువతి కూడా గాయపడింది..ఈ గ్యాంగ్ స్టర్ సంజీవ్పై గతంలో పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి..
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
This website uses cookies.