అమరావతి: నేటితో రోహిహి కారై ముగిసింది..రేపటి నుంచి మృగశిర కార్తె మొదలు అవుతుంది.. రోహిణి కారై 13 రోజుల పాటు ప్రజలకు మండెఎండల రూపంలో నరకం చూపించింది….ఈ నేపధ్యంలో వాతావరణ శాఖ మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది..ఆటు పిమ్మట క్రమంగా అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నయని తెలిపింది..ప్రస్తుతం అరేబియా సముద్రంలో తీవ్ర తుఫానుగా మారిన బిపార్జోయ్ వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది..2023 జూన్ 4న రుతుపవనాలు దేశంలో ప్రవేశిస్తాయని మే నెలలో ఐఎండీ అంచనా వేసింది..
ఐఎండీ విడుదల చేసిన బుల్లెటన్ సారాంశం……” దక్షిణ అరేబియా సముద్రం మీదుగా గాలులు వీస్తున్నాయి.. అవి క్రమంగా బలపడుతున్నాయి…ఇదే సమయంలో ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతంలో ఆకాశం మేఘావృతమై ఉంది…ఇవన్నీ రుతుపవనాల రాకకు అనుకూలిస్తాయి…మరో ఒకటి రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది ” అని పేర్కొంది..
కేరళ,,తమిళనాడు,,లక్షదీప్,,కర్ణాటక,,ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు,ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరుగా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…
అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…
అమరావతి: జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, జేడీ వీవీ లక్ష్మీనారాయణ తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని సంచలన…
This website uses cookies.