అమరావతి: శ్రీలంక నుంచి పారిపోయిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను అంగీకరించినట్లు శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ మహింద యాప అభయవర్దెన శుక్రవారం ప్రకటించారు..కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను మొదలుపెడతామని వెల్లడించారు..వారంలోగా ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందన్నారు..ఈ ప్రక్రియలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంటును సమావేశపరుస్తామని పేర్కొన్నారు.. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారని స్పష్టం చేశారు..గొటబాయ రాజపక్స జులై 13వ తేదిన శ్రీలంక నుంచి పరారైన తరువాత సేఫ్ గా సింగపూర్ కు చేరుకున్న తరువాత ఆయన రాజీనామా లేఖను గురువారం ఈమెయిల్ ద్వారా స్పీకర్ కు పంపారు..
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.