అమరావతి: 2024 పార్లమెంట్ ఎన్నికలు వేడి మొదలు కాబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతొంది..ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామాలు చేసి,,బెజెపీలో చేరారు..ఈ కొవలోనే మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి మనవడు విభాకర్ శాస్త్రి బుధవారం కాంగ్రెస్పార్టికి రాజీనామా చేశారు.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాను పత్రిని మల్లికార్జున్ ఖర్గేకు అందజేశారు..ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ దిగ్గజానేతలు అయిన అశోక్ చవాన్,, బాబా సిద్ధిక్ మహారాష్ట్ర యూనిట్ నుంచి పార్టీకి రాజీనామా చేశారు..ఆశోక్ చవాన్ బీజేపీ చేరిపోగా సిద్ధిక్ ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గంలో చేరారు..నేడు రాజీనామా చేసిన అనంతరం విభాకర్ శాస్త్రి బీజెపీలో సభ్యత్వం తీసుకున్నారు.
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
This website uses cookies.