AMARAVATHI

ఒడిశా నుంచి రాజ్యసభ బరిలోకి మంత్రి అశ్విని వైష్ణవ్

అమరావతి: ఒడిశా నుంచి రాజ్యసభ ఎన్నికలో నిలుస్తున్న బీజేపీ అభ్యర్థికి,,బీజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మద్ధతు ప్రకటించారు..కేంద్ర రైల్వే, టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశా నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నారు..అశ్విని వైష్ణవ్ రాజ్యసభ పదవీకాలం ముగియనుడడంతో మరోసారి ఒడిశా నుంచి బీజేపీ అవకాశం కల్పించింది..అశ్విని వైష్ణవ్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ బుధవారం ఉదయం అధికారికంగా ప్రకటించింది..2019లో ఆయన తొలిసారి ఒడిశా నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు..అప్పట్లో కూడా బీజేడీ ఆయనకు మద్ధతిచ్చింది.. రాజకీయాల్లోకి రాకముందు ఒడిశా క్యాడర్ ఐఏఎస్ అధికారిగా అశ్వని వైష్ణవ్ పనిచేశారు..పలు కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ మద్ధతు ఇస్తోంది..ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు.. ఫిబ్రవరి 15 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వరకు గడువు ఉంటుంది.. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది.

Spread the love
venkat seelam

Recent Posts

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

14 hours ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

19 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

1 day ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

1 day ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

2 days ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

This website uses cookies.