తిరుపతి: వేసివి ఎండలకు తట్టుకొలేకు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే ప్రజల భయపడిపోతున్నారు..ఐఎండి ప్రకటించినట్లుగానే గురు,శుక్రవారాల్లో తేలికపాటి జల్లులు రాష్ట్రంలో కురుసే అవకాశం వుందని పేర్కొంది..గురువారం మధ్యాహ్నం అనూహ్యంగా వాతావరణం మారిపోయింది.. తిరుమల కొండపై భారీ వర్షం పడింది..అప్పటి వరకు ఉక్కతో అల్లాడిన భక్తులు సేదతీరారు..30 నిమిషాలపాటు పడిన వర్షంతో, తిరుమల కొండలపై చల్లని వాతావరణం ఏర్పడింది.. రెండు వారాలుగా తిరుమల కొండపై ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైనే ఉంటుంది..ఇలాంటి సమయంలో అకస్మాత్తుగా పడిన వర్షానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు,,భారీ వర్షంతో తిరుమల వీధుల్లో నీళ్లు ప్రవహించారు..వర్షం కారణంగా కొండలో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు తగ్గింది.
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
This website uses cookies.