మిడ్-సీ ఆపరేషన్..
అమరావతి: పాకిస్థాన్ నుంచి భారత్లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) జాయింట్ ఆపరేషన్లో ఆరుగురు పాకిస్తానీ జాతీయులను పట్టుకున్నారు..వారి వద్ద నుంచి 40 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుంది.. ATS అధికారులు మాట్లాడుతూ, “సరకు పంజాబ్కు చేర్చేందుకు వీరి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు.. ఆరుగురు పాకిస్తాన్ జాతీయులు ‘అల్ తయాసా’ అనే ఫిషింగ్ బోట్లో ప్రయాణిస్తుండగా వారిని సముద్ర మధ్యలో నిర్వహించిన ఆపరేషన్లో పట్టుకొవడం జరిగిందన్నారు..కచ్ జిల్లా జకావ్ ఓడరేవు సమీపంలోని సముద్రంలో చేపలు పట్టే పడవ ద్వారా హెరాయిన్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు..ఇటీవలి కాలంలో, గుజరాత్ ATS నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో,, DRI, పంజాబ్,,ఢిల్లీ పోలీసుల వంటి ఏజెన్సీలకు హెరాయిన్ను పెద్ద మొత్తంలో రికవరీ చేయడంలో సహాయం చేసింది..ఈ ఏడాది మాత్రమే ఎనిమిది ఆపరేషన్లలో 6,440 కోట్ల రూపాయల విలువైన 1,288 కిలోల మాదక ద్రవ్యాలు, ఎక్కువగా హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…
హైదరాబాద్: ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మవిభూషణ్ అందుకున్నారు..ఓ సాధారణ కుటుంబం నుంచి…
అమరావతి: కర్ణాటకలో ఇటీవలే ఎం.పీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ ఓ కుదుపు కుదుపేస్తుండగా, తాజాగా ఇప్పుడు అలాంటిదే మరో…
హైకోర్టులో వాదనలు.. అమరావతి: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర శాసనసభకు ఎన్నికల పోలింగ్ జరుగనున్ననేపధ్యంలో సంక్షేమ పథకాల నగదు…
అమరావతి: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (ఎయిర్ ఇండియా విమాలను కొనుగొలు చేసిన తరువాత)లో నెలకొన్న వివాదం రోజురోజుకూ…
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
This website uses cookies.