అమరావతి: దేశ సరిహద్దుల్లో మిగ్-29 స్క్వాడ్రన్ ను మోహరించిన కేంద్ర ప్రభుత్వం,, చైనా, పాకిస్తాన్ లు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పపడేందుకు ప్రయత్నించిన వెంటనే పసికట్టేందుకు సరిహద్దుల వద్ద అధునాతన డ్రోన్లను మోహరించింది..ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్యవేక్షణలో హెరాన్ మార్క్ 2 డ్రోన్ లను మోహరించారు.. “వార్డెన్ ఆఫ్ నార్తన్ స్క్వాడ్రాన్” కింద ఈ డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారు… హెరాన్ మార్క్ 2 డ్రోన్ లకు శాటిలైట్లతో లింక్ ను ఏర్పడి వుంటుంది..మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా సులభంగా ఈ డ్రోన్లను ఆపరేట్ చేయవచ్చు..ఇజ్రాయెల్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసిన ఈ డ్రోన్లను 35 వేల అడుగులో ఎగురుతూ 150 నాట్ల వేగంతో ప్రయాణం చేస్తాయి.. ప్రాజెక్ట్ చీతా కింద డ్రోన్ల తయారీకి ప్రాధాన్యత ఇస్తోన్న కేంద్రం,,ఆత్మనిర్భర్ భారత్ లో బాగంగా ఇలాంటి డ్రోన్ల తయారీకి చర్యలు చేపట్టింది..ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా 97 డ్రోన్లను భారత్ దిగుమతి చేసుకుంటోంది..చైనాలు డ్రోన్ల టెక్నాలజీలో ముందుండగా,, టర్కీ సాయంతో పాకిస్తాన్ చాలా డ్రోన్లను సేకరించింది..వీరిని కౌంటర్ చేసేందుకు భారత్, ఇజ్రాయెల్ సహకారంతో హెరాన్ మార్క్ 2 డ్రోన్లను రంగంలోకి దింపింది.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.