AMARAVATHI

నాకు రాజకీయం తప్ప నాకు వేరేఏమి తెలియదు-రూప్ కుమార్

వైసీపీకి రాజీనామ..

(మార్చి 2వ తేదిన చంద్రబాబు నెల్లూరుకు వస్తున్న సందర్బంలో వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి,అయన సతీమణి,,మరి కొందరు వైసీపీ నాయకులు టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు..ఈ సందర్బంలో రూప్ కుమార్ తన అనుచరులతో కలసి టీడీపీ కండువా కప్పుకునే అవకాశలు వున్నాయని నెల్లూరు నగరీయు భావిస్తున్నరు,,,ఇందులో కొత్త విషయం ఏమన్నా వుందా ?..)

నెల్లూరు: నెల్లూరు నగర పాలక సంస్థలో వైసీపీ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో పాటు మరో 4 కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులు, సీనియర్ నాయకులు వైసీపీకి రాజీనామా చేశారు.. బుధవారం నగరంలోని జెమ్స్ గార్డన్స్ లో రూప్ కుమార్ యాదవ్ పార్టీ కార్యాలయంలో అయన మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పార్టీ పురుడు పోసుకున్నప్పటి నుంచి వైసీపీకి సేవ చేశానని,,పార్టీ కోసం పని చేసిన తాము బయటకు రావడం భావోద్వాగానికి గురి చేస్తోందన్నారు..ఈ మధ్య కాలంలో పార్టీలో జరిగిన పరిణామాలు మనసును బాధించాయని, పార్టీ కోసం కష్టపడ్డాం,, పోరాడాం,, పార్టీ మాది అనుకున్నామని కానీ తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేస్తున్నామని చెప్పారు..నెల్లూరు నగర వైసీపీ అభ్యర్థి ఖలీల్ వలన పార్టీ నుంచి దూరం కావడం లేదన్నారు.. ఖలీల్, తాను దశాబ్దాలుగా కలసిమెలసి తిరిగామని రూప్ కుమార్ స్పష్టం చేశారు. భవిష్యత్ రాజకీయాలపై తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీకుంటామన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

4వ దశలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో సీఈసీ

తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…

31 mins ago

అన్ని మాఫియాలకూ పక్కా గుణపాఠం తప్పదు-ప్రధాని మోదీ

అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…

57 mins ago

భారతదేశంపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన శామ్ పిట్రోడా

అమరావతి: ఇండియన్ ఓవర్సీస్‌ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్‌గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…

1 hour ago

ఎన్నికల విధులకు వెళ్లే వారి కోసం అన్ని బస్టాండ్ల నుంచి 255 బస్సులు-కలెక్టర్

బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ విధులు కేటాయించబడిన పోలింగ్‌ అధికారులు,…

2 hours ago

3 నెల‌ల్లో 7వేల ఇళ్లు తిరిగా,ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నా- డాక్ట‌ర్ సింధూర

నెల్లూరు: మూడు నెల‌ల్లో...7 వేల‌ను ఇళ్ల‌ను తిరిగి...ప్ర‌జ‌ల క‌ష్టాలు, స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నాన‌ని...వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నామ‌ని...మాజీ…

23 hours ago

పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం-ముగ్గురు మృతి

అమరావతి: రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది..సాయంత్రం ఏలూరు, విజయవాడ, గుంటూరుతో పాటు పలు…

1 day ago

This website uses cookies.