నెల్లూరు: ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని పెద్ద అబ్బిపురంలో పంచాయతీకి చెందిన నిధులు దుర్వినియోగం చేశారని ప్రశ్నించినందుకు,ఇమ్మిడిశెట్టి,వెంగయ్య అనే రైతు పొలంలో అధికార పార్టీకి చెందిన మదాందులు 98 మామిడి చెట్లను నరికి వేయడమే కాకుండా, రెండు బోర్లను ధ్వంసం చేయడం జరిగిందని జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ అన్నారు..మంగళవారం బాధితులతో కలసి ఆత్మకూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన సందర్బంలో అయన మాట్లాడారు..నేడు రాష్ట్రవ్యాప్తంగా విష సంస్కృతి వేళ్ళూనుకుంటుందని,,ప్రశ్నించే గొంతులను నొక్కి వేయాలని చూడడం నాయకులకు ఆలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.. నాయకులను చూసి,అదే బాటలో మండల స్థాయి నాయకులు ప్రవర్తించడం దారుణంమన్నారు..రైతు తొటపై పడి,,అచ్చోసిన ఆంబోతులా బరితెగించి చెట్లను నరకడమే కాకుండా యదేచ్ఛగా గ్రామంలోనే తిరగడం విస్మయానికి గురిచేస్తుందన్నారు..పోలీస్ ఇప్పటికైనా నిందితుని అరెస్టు చేసి విచారించి,బాధితులకు తగిన న్యాయం చేయాలని, లేని పక్షంలో జనసేన పార్టీ ఈ విషయమై ఉద్యమించవలసి వస్తుందని ఈ సందర్భంగా పోలీస్ శాఖకు ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నామన్నారు..
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్లలో మొబైల్ ఫోన్లను తీసుకెళ్లడంపై…
This website uses cookies.