అమరావతి: నవలా రచయిత సల్మాన్ రష్దీ శుక్రవారం రాత్రి కత్తిపోట్లకు గురై,,కోలుకుంటున్న సమయంలో అయన నాల్గవ మాజీ భార్య,, భారతీయ అమెరికన్ మోడల్,,టీవీ హోస్ట్,,రచయిత్రి పద్మా లక్ష్మి,,రష్దీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.. అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో ఒక సభలో ఉపన్యాసం ఇచ్చేందుక వెళ్లిన సమయంలో అయన కత్తిపోటు గురైయ్యారు..1999లో తొలి సారి వీరిద్దరు కలుసుకున్నారు..పద్మాలక్ష్మీని,రష్దీ 2004వ సంవత్సరంలో వివాహమాడారు..పెళ్లి అనంతరం సల్మాన్ రష్దీతో నాలుగేళ్ల పాటు కాపురం చేసిన అనంతరం ఇద్దరి మధ్య భేదాప్రాయలు రావడంతో 2007లో రష్దీ, పద్మాలక్ష్మీలు విడిపోయారు..రష్దీ గతంలో జాఫర్ తల్లి క్లారిస్సా లువార్డ్, ఎలిజబెత్ వెస్ట్ లను వివాహం చేసుకున్నాడు..రష్దీతో అతని 23 ఏళ్ల కుమారుడు మిలన్ రష్దీ ఉంటూన్నాడు..తన తండ్రి గురించి అతని పెద్ద కుమారుడు జాఫర్ రష్దీ ఒక ప్రకటన చేశాడు..”నా తండ్రి ఆసుపత్రిలో విస్తృతమైన వైద్య చికిత్స పొందుతున్నపుడు మొదట్లో పరిస్థితి విషమంగా ఉందని,,ప్రస్తుతం నా తండ్రికి వెంటిలేటర్ తొలగించినప్పుడు మాకు చాలా ఉపశమనం కలిగిందన్నారు..తండ్రి మాట్లాడుతున్నాడు అని జాఫర్ రష్దీ పేర్కొన్నాడు..
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.