అమరావతి: ప్రజల నుంచి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాలని నెల్లూరు,,తిరుపతి,కర్నూలు జిల్లాల కలెక్టర్స్ K.V.N చక్రధర్ బాబు,K.వెంకటరమణారెడ్డి,,K.కోటేశ్వరరావులు అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలోని కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో చక్రధర్ బాబు,, తిరుపతి కలెక్టరేట్ లో వెంకట రమణారెడ్డి,,కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో కోటేశ్వరరావులు వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.నెల్లూరులో సంయుక్త కలెక్టర్ ఆర్.కూర్మానాద్, డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ,,తిరుపతిలో డిఆర్ఓ యం.శ్రీనివాసరావు,,కర్నూలులో జాయింట్ కలెక్టర్ ఎస్.రామ సుందర్ రెడ్డితో కలసి ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.