NATIONAL

మూడు దశాబ్దల తరువాత జమ్ము కశ్మీర్ లో తెరుచుకున్న సినిమా హాళ్లు

అమరావతి: మూడు దశాబ్దల తరువాత జమ్ము కశ్మీర్ లో సినిమా హాళ్లు తెరుచుకున్నాయి.కశ్మీర్ లోని పుల్వామా, షోపియాలలో సినిమా హాళ్లను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. కశ్మీర్ ప్రజలకు  చారిత్రాత్మక రోజు అని, ఇలాంటి మాల్స్ ను ప్రతి జిల్లాలోనూ నెలకొల్పుతామని, సినిమా హాళ్లను యువతకు అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతనాగ్, శ్రీనగర్, బందిపొర, గందర్ బల్, దోడా, రాజౌరి, పూంచ్ లాంటి ప్రాంతాల్లోనూ త్వరలోనే హాళ్లను అందుబాటులోకి తెస్తామన్నారు. వీటితో పాటు వచ్చే వారంలో కశ్మీర్ లో తొలి ఐనాక్స్ మల్టీ ప్లెక్స్ ప్రారంభం కానున్నదని,, శ్రీనగర్ లోని సోమ్ వార్ లో ఇది ప్రారంభమవుతుందన్న మనోజ్ సిన్హా వెల్లడించారు. 520  సీట్ల సామర్థ్యంతో మూడు స్ర్కీన్లు కలిగిన థియేటర్ అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 1980వరకు కశ్మీర్ లో దాదాపు 12 థియేటర్లల్లో సినిమాలు ప్రదర్శించే వారు అయితే ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడంతో తప్పని పరిస్థితిలోఅవి మూసివేశారు.అటు తరువాత 1990 దశకం ప్రారంభంలో మిగిలిన సినిమా హాళ్లన్నీ మూసేశారు. మళ్లీ సినిమా హాళ్లను ప్రారంభించేందుకు ప్రయత్నించగా, 1999లో శ్రీనగర్ లోని లాల్ చౌక్ లో ఉన్న రీగల్ సినిమా హాల్ పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేయడంతో ఆ ప్రయత్నాలను మానుకున్నారు..

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

14 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

16 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

16 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

21 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

2 days ago

This website uses cookies.