అమరావతిం డిసెంబర్ నాటికి నేను విశాఖకు షిఫ్ట్ అవబోతున్నాను, పరిపాలనా విభాగం అంతా ఇక్కడికే వస్తుందని,, ఇక్కడి నుంచే పాలన సాగుతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు..సోమవారం సీఎం జగన్ విశాఖ పట్టణంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు..అలాగే ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని జగన్ ప్రారంభించారు..ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ హైదరాబాద్,, చెన్నై,, బెంగళూరు తరహాలో విశాఖ ఐటీ హబ్ గా మారబోతోందన్నారు.. 8 వర్సిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 14 ఇంజినీరింగ్, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయ,,,వీటి నుంచి ప్రతి సంవత్సరం 15 వేల ఇంజినీర్లను వైజాగ్ అందిస్తోంది’ అని చెప్పారు.
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
This website uses cookies.