నెల్లూరు: జిల్లాలో మంత్రి కాకాణి గ్రానైట్ అక్రమ తవ్వకాలు ప్రొత్సహిస్తూండడంతో అయన అనుచరులు రెచ్చిపోతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శించారు..అదివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాకాణి అక్రమాలకు అధికారులు, పోలీస్ శాఖ వంతపాడుతున్నారని ఆరోపించారు..కావలి,,కోవూరులో ఎమ్మేల్యే అగాడలకు హద్దే లేకుండా పొతుందని మండిపడ్డారు..రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని,,వీటికి చరమగీతం పాడేందుకు టీడీపీ-జనసేన పొత్తు తొలి అడుగన్నారు..రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ అధికారానికి చేరువ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు..
“నాకు పదవులపై ఆసక్తి లేదు” ఎంపీగా పోటీ చేస్తున్నా అనేది రూమర్ మాత్రమే..జనసేన, టీడీపీల మధ్య పలు అంశాల్లో విబేధాలు ఉండొచ్చు…వాటిని మేం మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం…నెల్లూరులో జనసేనపార్టీ నుంచి మా అభ్యర్థి పోటీ చేస్తారన్నారు..నిజమైన నాయకుడు ప్రతిపక్షంలో ఉండకూడదు అనే ఆలోచన చేయడం ప్రజాస్వామ్యంకు మంచిదికాదన్నారు..2024లో జరిగే ఎన్నికల్లో మేం 150 స్థానాలు గెలవబోతున్నాం…వైసీపీ 20 నుంచి 25 సీట్లతో సరిపెట్టుకుంటుందంటూ వ్యాఖ్యనించారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.