అమరావతి: ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాద సంఘటన స్థలానికి శనివారం మధ్యహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకుని పరిశీలించారు..ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూన్న క్షతగాత్రులను పరామర్శించారు.అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడుతూ రైలు ప్రమాదం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు..ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించామని,, ప్రమాదానికి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.. రైలు ప్రమాదం చాలా దురదృష్టకరమని,,ఈ ఘటనలో చాలా రాష్ట్రాల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు..మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు..సహాయక చర్యల్లో ఒడిశా ప్రభుత్వం అన్ని విధాల సహకరించిందని ప్రధాని తెలిపారు..క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ప్రధాని మోడీ అదేశించారు..ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి రక్తదానం చేసిన స్థానికులకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు..ఒడిశా రైలు ప్రమాద బాధితులకు కేంద్రం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది..మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు,,తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయాలపాలైనవారికి రూ. 50 వేలు ఆర్థిక సాయం ప్రకటించింది.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.