అమరావతి: సీ.ఎం జగన్ 2023 ఏప్రిల్ లేక మే నెలలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నరని బీజెపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చెప్పారు.శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎమ్మేల్సీ ఎన్నికల్లో రూ100 కోట్లు ఖర్చు పెట్టి,వైసీపీ అభ్యర్దులను గెలిపించుకుని,సదరు ఫలితాలు చూపించి ముందుస్తుకు వెళ్లాతరన్నారు.రాష్ట్రంలో అభివృద్ది పనులు చేసేందుకు నిధులు లెక పోవడంతో,ప్రజల నుంచి వ్యతిరేకత పెరగడం ఇందుకు కారణమన్నారు.ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది పథంలో నడిపించాలంటూ 2019లో ప్రజలు 151 సీట్లు కట్టపెడితే,సీ.ఎం జగన్ ప్రభుత్వం, పాలన పక్కన పెట్టి,గర్జనల పేరిట ప్రాంతాలు,ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరిస్తొందని అరోపించారు.బీసీల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అబద్దపు ప్రచారాలు,ప్రకటనలు చేయడం శోచనీయమన్నారు.బీసీలకు సంబంధంలేని వివిధ రంగాలకు ప్రభుత్వం పెట్టిన ఖర్చలన్నింటిని బీసీల ఖాతాల్లో లెక్కలు చూపుతున్నరని విమర్శించారు.సంవత్సరానికి రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు.రాజకీయ వేదికలపై బీసీలు 50 నుంచి 60 శాతం వరకు అని చెపుతున్నరని,లబ్దిదారకు సంబంధించి 43.17 శాతం మాత్రమే అని ప్రభుత్వం నివేదికలో పొందుపర్చిందన్నారు.బీసీలకు జరుగుతున్న ఆన్యాయలను ప్రజలు గమనించాలని కోరారు.
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…
అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్, సిద్జార్ద్ నాధ్ సింగ్ లు మంగళవారం విడదల చేశారు..మూడు…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో అన్ని ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించి పోలింగ్ శాతం పెరిగేలా పర్యవేక్షించనున్నామని 117 - నెల్లూరు…
This website uses cookies.