అమరావతి: ఉత్తరాది రాష్ట్రాలైన జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తొంది..హిమపాతం కారణంగా కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి.. ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి..దాదాపు అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతూ ఆనందిస్తున్నారు.. సిమ్లాలోని కుఫ్రి, ఖరపత్తర్, మనాలీ సహా పలు ప్రాంతాలు హిమపాతం రహదారులు, ఇళ్లు, భవనాలు, చెట్లు, వాహనాలు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.ఇదే సమయంలో ఈ ప్రాంతంకు వస్తున్న పర్యాటకులు,,ప్రజలు,, వాహనదారులు రహదారులు మంచుతో నిండిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. అధికారులు యుద్ద ప్రతిపాదికన రోడ్లపై పేరుకుపోయిన మంచును ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు..అలాగే జమ్మూ కశ్మీర్లోని కుప్వారా, పూంచ్ లోని సావ్జియాన్ సెక్టార్ లో కూడా భారీగా హిమపాతం కురుస్తోంది.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.