ఉగ్రవాదం,నక్సలిజం పూర్తిగా..
అమరావతి: కాంగ్రెస్ (UPA) హయాంలో అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలిందని,, తమ(NDA) 10 సంవత్సరాల పాలనలో దేశంలో ఎలాంటి స్కామ్లకు చోటు లేకుండా చర్యలు చేపట్టడడం జరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు..ఇంద్రప్రస్థాలో ఆదివారం భారత్ మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ మహాసభలు(2024) రెండో రోజు సదస్సులో కార్యకర్తలు,నాయకులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ విపక్ష నేతలు ఈసారి NDAకు 400 స్ధానాలంటూవ్యాఖ్యనించారని గుర్తు చేశారు.. NDAకు 400 స్ధానాలు వచ్చే దిశగా బీజేపీ సోంతగా 370 స్ధానాలు పైగా గెలుచుకునే దిశగా కార్యకర్తలు,నాయకులు పనిచేయాలని ప్రధాని కోరారు..బీజేపీ కార్యకర్తలు 24 గంటలు దేశానికి సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారని అయితే ఇప్పుడు అసలు సమయం వచ్చిందని, 100 రోజులు కొత్త శక్తితో, కొత్త ఉత్సాహంతో,కొత్త విశ్వాసంతో పనిచేయాలని పిలుపునిచ్చారు..తాము మెగా స్కామ్లు,, ఉగ్ర దాడుల నుంచి దేశాన్ని రక్షించామన్న విషయం దేశం మొత్తం గుర్తిస్తొందన్నారు.. తాము పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని,,ఇప్పుడిప్పుడే ఫలితాలు వస్తున్నయన్నారు..అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ముందకు సాగాలంటే రాబోయే 5 సంవత్సరాలు కీలకమన్నారు..2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మలిచేందుకు అవసరమైన చర్యలను గత 10 సంవత్సరాల్లో చేపట్టామని ప్రధాని మోదీ వివరించారు.. మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపు ఇచ్చారు.
అమిత్ షా:- 10 సంవత్సరాల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనలో దేశంలో కుటుంబపాలనకు చరమగీతం పాడారన్నారని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా అన్నారు..ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత దేశంలో ఉగ్రవాదం,,నక్సలిజం చాలా వరకు తగ్గిపోయిందని,,మరో 5 సంవత్సరాలు తమ ప్రభుత్వం బాధ్యతలు నిర్వహిస్తే, ఉగ్రవాదం,,నక్సలిజం పూర్తిగా అంతం అవుతాయన్నారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.