నెల్లూరు: నెల్లూరులోని కొంత మంది వైసీపీ ప్రజాప్రతినిధులకు పాలన వికేంద్రీకరణకు,అభివృద్ది వికేంద్రీకరణకు తేడా తెలియదని, వైసీపీ స్వార్ద పాలన వికేంద్రీకరణకు జనసేన పూర్తి వ్యతిరేకమని జనసేనపార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ అన్నారు.మంగళవారం పాలన వికేంద్రకరణకు వ్యతిరేకంగా జనసేన నగరంలోని గాంధీబొమ్మవద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ప్రజలు కొరుకుంటుంది అభివృద్ది వికేంద్రీకరణ అని వైసీపీ నాయకులు తెలుకోవాలని హితవు పలికారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కొట్టే.వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు సుదీప్ బాబు,కృష్ణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.